ఖాట్మండ్: అరుణిమ సిన్హా అనే మాజీ వాలీబాల్ క్రీడాకారిణి చరిత్ర సృష్టించారు. ఒకకాలు లేకున్నా ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి ఈ....
హైదరాబాద్: రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్ధసారధి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దృష్టిలో లేకపోయినా ఆయన పదవికి....
ముంబయి: ముంబాయిలోని ఆర్ధర్రోడ్ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్దత్ను మహారాష్ట్ర పోలీసులు రహస్యంగా పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు.....
ముంబయి: బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ ప్రారంభపు ట్రేడింగ్లో 91 పాయింట్లు లాభపడింది. 0.45 శాతం పెరిగి 20,202.54 పాయింట్లవద్దకు చేరింది.....
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ముంబాయి ఇండియన్స్ క్రికెటర్ దినేష్ కార్తీక్కు జరిమానా విధించారు. నిన్న ఢిల్లీలోని ఫిరోజ్షాకోట్లా....
రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనివార్యంగా కనిపిస్తోంది. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద సవాలు వంటిదే. సబితా....
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధి రక్తం నమూనాలు రెండింటిని లండన్లో వేలం వేయబోతున్నారు. ఈ నమూనాలను 1924లో మహాత్ముడు ముంబాయిలో ఒక....
హైదరాబాద్: ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లా ఎలకమేటలో ముగ్గురు మైనర్లతో పాటు ఎనిమిది మంది ఆదివాసీలను బలిగొన్న ఎన్కౌంటర్ ఘటనను రివల్యూషనరీ....
online marketing